2, జనవరి 2016, శనివారం

ప్రవేశిక



విజయనగరం జిల్లా,  శృంగవరపు కోటలో ప్రారంభమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొంతకాలం తాత్కాలిక భవనాలలో కొనసాగి, 1989 నుండి పుణ్యగిరిలోని స్వంత ప్రాంగణంలోనికి మారింది. పుణ్యగిరి కాలేజీ గా ప్రసిద్ది చెందిన ఈ కళాశాలలో మొదటి బ్యాచ్ (1989-92) విద్యార్థులమైన మేమంతా, 1992లో కాలేజీ విడిచిపెట్టిన తరువాత తిరిగి 2015 డిసెంబర్ 25న ఇదే కాలేజీ ప్రాంగణంలో మొదటిసారిగా కలుసుకొన్న అపురూప సంఘటన నేపధ్యంలో ఈ బ్లాగ్ ప్రారంభిస్తున్నాను.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి